Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుస్తుల దుకాణంలో కొండచిలువ.. గంటన్నర తర్వాత ఏమైంది?

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (13:48 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని లాల్‌కుర్తి పీఠ్ ప్రాంతంలోని ఒక వస్త్ర దుకాణంలో సుమారు 14 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వెంటనే షాపు యజమాని రవికుమార్ తన ఉద్యోగులు, కస్టమర్లతో కలిసి దుకాణాన్ని ఖాళీ చేయించి మీరట్ అటవీ శాఖకు సమాచారం అందించారు. 
 
ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ..,తన కస్టమర్లలో ఒకరు దుకాణంలో కొండ చిలువ వుండటాన్ని గుర్తించారని చెప్పాడు. దీంతో అందరూ భయాందోళనకు గురై దుకాణం నుంచి బయటికి వెళ్లిపోయారు. తాము కూడా షాపు బయట వుండి.. అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చాం. దాదాపు గంటన్నర పోరాటం తర్వాత కొండచిలువను అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
షాప్‌లోని బట్టల రాక్‌పై కొండచిలువ జారిపోతున్నట్లు వీడియోలో ఉంది. మీరట్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కొండచిలువను రక్షించి సురక్షితంగా తిరిగి దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments