Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో దారుణం: ఆరేళ్ల చిన్నారిపై తాత, మనవళ్లు అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:23 IST)
దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్న పిల్లలను సైతం వదలడం లేదు కామాంధులు. పంజాబ్‌లో ఆరు సంవత్సరాల చిన్నారిపై తాత, మనవళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్ళి రేప్ చేసి, హత్య చేశారని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులో నిందితులైన గుర్ ప్రీత్ సింగ్, అతని తాత సర్జిత్ సింగ్ లను నిందితులుగా గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని నిందితుల ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments