Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకుంది.. శోభనం అయ్యాక పొమ్మంది.. ఎవరు..?

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (22:35 IST)
పదేళ్ల చిన్నవాడైన కుర్రాడిని, తన స్టూడెంట్‌ను బలవంతంగా ఓ యువతి పెళ్లి చేసుకున్న ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటుచేసుకుంది. తనకు మాంగల్య దోషం వుందని బలంగా నమ్మింది. ఈ కారణంగానే తనకు పెళ్లి కావడం లేదని జ్యోతిష్యుడు, తన తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని బాగా చెవికెక్కించుకుంది. ఈ దోషం పోవాలంటే తన కంటే చిన్నవాడైన కుర్రాడితో పెళ్లి జరగాలని జ్యోతిష్యుడు చెప్పిన మాటలను బాగా గుర్తు పెట్టుకుంది.
 
ఇందుకోసం తన దగ్గరకు ట్యూషన్‌కు వచ్చే ఓ కుర్రాడిని ఎంచుకుంది. అతడికి ప్రత్యేక క్లాసుల పేరుతో అతడిని పూర్తి సంప్రదాయబద్ధంగా అతడిని పెళ్లాడింది. పెళ్లికి ముందు జరిపే మెహదీ ఫంక్షన్‌ను కూడా నిర్వహించారు. ఆ తరువాత పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత జరిగే శోభనం కార్యక్రమాన్ని కూడా తూతూమంత్రంగా నిర్వహించారు. 
 
ఆ తరువాత తన భర్త చనిపోయాడనుకుని విధవగా మారే కార్యక్రమాన్ని.. ఆ తరువాత తన భర్త సంతాప కార్యక్రమాన్ని కూడా పూర్తి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వారం తరువాత తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిన కుర్రాడు.. ఈ విషయాలన్నీ వారికి చెప్పాడు. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇరుపక్షాలతో పోలీసులు మాట్లాడి సయోధ్య జరిపినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments