Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు : ఆమ్ ఆద్మీ షో

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (10:06 IST)
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఇందులో మొత్తం ఉదయం 10 గంటల వరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 84 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 
 
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 18 సీట్లలో, అకాలీదళ్ 4, బీజేపీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ ట్రెండ్స్‌ను చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖాయమైందని చెప్పొచ్చు. అయితే, ఈ ఎన్నికల్లో హేమా హెమీలు దారుణంగా విఫలమైనట్టు తెలుస్తుంది. 
 
లంబీ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ వెనుకంజలో ఉన్నారు శిరోమణి అకాలీదళ నేత గనివీ కౌర్ మంజిత ఆధిక్యంలో ఉన్నారు. తాజా ఫలితాల మేరకు 84 చోట్ల ఆప్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పాటియాలా అర్బన్ స్థానం నుంచి పోటీ చేసిన పంజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా వెనుకంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓటల్లు దరికి చేరనివ్వలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments