Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో దారుణం.. 2 నెలల మగబిడ్డను చర్చి వద్దనే వదిలేశాడు..

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (11:35 IST)
మహారాష్ట్రలోని పూణేలో దారుణం జరిగింది. భార్యకు పుట్టిన 2 నెలల బిడ్డను రోడ్డుపైనే వదిలిపెట్టి వెళ్లాడు.. ఓ భర్త. ఇందుకు అనుమానమే కారణమంటూ పోలీసుల విచారణలో తేలింది. తన భార్యకు పుట్టిన మగబిడ్డ విషయంలో అనుమానం పెంచుకున్న భర్త ఆ బిడ్డను వదిలేశాడు. తనకు పుట్టిన వాడు కాదంటూ చర్చి సమీపంలో విడిచిపెట్టేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు పసికందును గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
 
తరచూ గొడవలు జరుగుతుండటంతో మూడేళ్లుగా విడిగా ఉంటున్నారు. ఇటీవలే వాళ్ల ఐదేళ్ల కొడుకు కోసం కలిశారు. రెండు నెలల క్రితం ఆ మహిళ మరో కొడుక్కి జన్మఇచ్చింది. ఈ సంతానం తనది కాదంటూ అనుమానం పెంచుకున్న భర్త వదిలించుకోవాలనుకున్నాడు. మహారాష్ట్రలోని పూణేలో చర్చి వద్ద కడ్కి అనే ప్రాంతంలో వదిలేశాడు. వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన ఆ వ్యక్తిని, అతని భార్యని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments