Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క యేడాది మాత్రమే గవర్నర్‌ ఉండాలి : కిరణ్ బేడీ సంచలన నిర్ణయం

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాది మాత్రమే తాను గవర్నర్‌గా ఉంటానని ప్రకటించారు. రాజ్‌భవన్‌లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా, అధికారులతో మాట్లాడుతూ..

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (10:51 IST)
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాది మాత్రమే తాను గవర్నర్‌గా ఉంటానని ప్రకటించారు. రాజ్‌భవన్‌లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా, అధికారులతో మాట్లాడుతూ.. ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని చెప్పారు. తనకున్న విస్తృతమైన అనుభవాన్ని అధికారులు ఉపయోగించుకోవాలని అన్నారు. 
 
మరోవైపు, కిరణ్ బేడీని బదిలీ చేయాలంటూ అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల విధులను అడ్డుకుంటూ, పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments