Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో సామాజిక మాధ్యమాలపై నిషేధం?: కాంగ్రెస్ అనుమానం

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (08:29 IST)
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉండే ప్రధాని మోదీ.. వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాను వీడాలనుకుంటున్నట్లు చేసిన ప్రకటన దేశంలో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.

మోదీ ప్రకటనపై పలువురు రాజకీయ ప్రముఖులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించే దిశగా వేస్తున్న తొలి అడుగే మోదీ ప్రకటన అంటూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ఆరోపించారు.

మంచితో పాటు, ఉపయోగకరమైన సందేశాలను పంచుకునేందుకు సామాజిక మాధ్యమాలు ఉపయోగపడతాయనే విషయం ప్రధానికి కూడా తెలుసని అన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక మంది వ్యక్తులు ఫాలోవర్స్‌ ఉన్న వ్యక్తుల్లో మూడవ స్థానంలో ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అనుమానంగా ఉందన్నారు.

ఇక ప్రతిపక్ష నేత అదీర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. ప్రజల దృష్టిని మరల్చేందుకే సోషల్ మీడియాను మోదీ వీడుతున్నారని విమర్శించారు. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

War 2 : IMAXలో మాత్రమే వార్ 2 విడుదల అవుతుంది

Laya: ఆ తపనతో తిరిగి వచ్చా - ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి - శివాజీతో సినిమా : నటి లయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments