Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ యాత్ర: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రియాంకా గాంధీ..

సెల్వి
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (19:38 IST)
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. రాహుల్‌ తలపెట్టిన యాత్రలో పాల్గొనేందుకు ప్లాన్‌ చేస్తుండగా ప్రియాంక గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో శుక్రవారం జరిగే పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరడం లేదని చెప్పారు.
 
రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించింది. యాత్ర బీహార్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ప్రియాంక ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో తన సోదరుడితో చేరాల్సి ఉందని వర్గాలు తెలిపాయి.
 
అయితే ఆమె ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు రాహుల్ నాయకత్వం వహిస్తున్నారు. యాత్ర ప్రస్తుతం బీహార్ మీదుగా సాగుతోంది. ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు, ఆ తర్వాత మళ్లీ ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు ఈ యాత్ర రాష్ట్రంలో ప్రయాణిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments