Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక టార్గెట్ మధ్యప్రదేశ్ : చౌహాన్ సర్కారులో ప్రతినెలా ఓ స్కామ్ : ప్రియాంకా గాంధీ

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (11:21 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయభేరీ మోగించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఇందుకోసం ఆ పార్టీ మహిళా నేత ప్రియాంకా గాంధీని రంగంలోకి దిగారు. ఆమె జబల్‌పూర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన ప్రచారంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
చౌహాన్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రతి నెలా ఓ స్కాం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 225 కుంభకోణాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. రేషన్ పంపిణీ, గనులు, ఈ-టెండర్లు, కరోనాపై పోరు తదితరాల్లో అవినీతి జరిగిందన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, మహిళలకు నెలకు రూ.1,500 నగదు ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండరు, 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని, పాత పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తామని. రైతు రుణాలు మాఫీ చేస్తామంటూ అనేక వరాలు కురిపించారు. పైగా, గత మూడేళ్లలో మధ్యప్రదేశ్‌లో కేవలం 21 ప్రభుత్వ ఉద్యోగాలే ఇచ్చారంటూ ప్రియాంకా ఘాటు విమర్శలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments