Webdunia - Bharat's app for daily news and videos

Install App

Priyanka Gandhi Dosa-Making.. మైసూరులో దోసెలను సిద్ధం చేసిన మాస్టర్ చెఫ్

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (17:20 IST)
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేవలం రాజకీయ నాయకురాలే కాదు. ప్రతిభ కలిగిన మహిళ. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో, మైసూరులోని వంటలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపారు. 
 
కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డికె శివకుమార్, పార్టీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా, మరికొంత మందితో కలిసి ఆమె రుచికరమైన ఇడ్లీలు, దోసెలను ఆస్వాదించడానికి ప్రసిద్ధ మైలారీ హోటల్‌ను సందర్శించారు.
 
ఈ మేరకు ప్రియాంక గాంధీ దోసెలను తయారీ చేయడంపై ఆసక్తి కనబరిచారు. రెస్టారెంట్ యజమాని పర్మిషన్‌తో ఆమె తవాపై పిండిని పోసి, దానిని సూపర్ దోసెగా సిద్ధం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments