Webdunia - Bharat's app for daily news and videos

Install App

Priyanka Gandhi Dosa-Making.. మైసూరులో దోసెలను సిద్ధం చేసిన మాస్టర్ చెఫ్

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (17:20 IST)
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేవలం రాజకీయ నాయకురాలే కాదు. ప్రతిభ కలిగిన మహిళ. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో, మైసూరులోని వంటలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపారు. 
 
కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డికె శివకుమార్, పార్టీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా, మరికొంత మందితో కలిసి ఆమె రుచికరమైన ఇడ్లీలు, దోసెలను ఆస్వాదించడానికి ప్రసిద్ధ మైలారీ హోటల్‌ను సందర్శించారు.
 
ఈ మేరకు ప్రియాంక గాంధీ దోసెలను తయారీ చేయడంపై ఆసక్తి కనబరిచారు. రెస్టారెంట్ యజమాని పర్మిషన్‌తో ఆమె తవాపై పిండిని పోసి, దానిని సూపర్ దోసెగా సిద్ధం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments