రాహుల్ గాంధీని దేశద్రోహి అంటారా? బీజేపీపై ప్రియాంకా గాంధీ ఫైర్

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (09:04 IST)
ఇటీవల పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తన సోదరుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సమర్థిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ కుటుంబాన్ని 'మీర్‌ జాఫర్‌' అని అవమానించినా, వారి రక్తంతో ప్రజాస్వామ్యాన్ని పోషించే వారసత్వం తమ కుటుంబానికి ఉందని, తాము తలవంచబోమని ఆమె పేర్కొన్నారు.
 
మార్చి 24న మీడియా సమావేశంలో ప్రియాంక గాంధీ ఈ అంశంపై మౌనం వీడారు. అదానీ గ్రూప్‌పై ఆందోళనలు చేసినందుకు రాహుల్ గాంధీపై బీజేపీ అనర్హత వేటు వేసిందని ఆరోపించింది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా తాము పోరాడతామని ఆమె నొక్కి చెప్పారు. 
 
అదానీ గురించి మాట్లాడినందుకే తన సోదరుడు అనర్హుడయ్యాడా అంటు ప్రశ్నించారు. "అదానీ సమస్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది. మా కుటుంబం ఈ దేశానికి అమరవీరుల ను అందించింది. మేము వెనక్కి తగ్గము, పోరాడుతాము" అని ఆమె అన్నారు. దేశం కోసం అమరుడైన ఓ ప్రధాని కుమారుడిని దేశద్రోహి ఎలా అంటారని బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments