Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో నమాజ్ చేసిన స్కూల్ విద్యార్థులు- ప్రిన్సిపాల్

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (12:08 IST)
ఉత్తరప్రదేశ్‌లో స్కూల్ విద్యార్థులు నమాజ్ చేయడం వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్నోలోని స్కూలులో నమాజ్ చేస్తున్న విద్యార్థుల వీడియో వైరల్ కావడంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఉపాధ్యాయులకు వార్నింగ్ ఇచ్చింది. 
 
ఇంకా హిందూ సంఘాల నిరసనలతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించడం జరిగింది. నేపియర్ రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో కొందరు చిన్నారులు నమాజ్ చేశారు. 
 
ఇది మార్గదర్శకాలకు వ్యతిరేకం. ఈ ఘటనను బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దినేష్ కటియార్ విచారించారని ఉపాధ్యాయులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments