Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో నమాజ్ చేసిన స్కూల్ విద్యార్థులు- ప్రిన్సిపాల్

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (12:08 IST)
ఉత్తరప్రదేశ్‌లో స్కూల్ విద్యార్థులు నమాజ్ చేయడం వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్నోలోని స్కూలులో నమాజ్ చేస్తున్న విద్యార్థుల వీడియో వైరల్ కావడంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఉపాధ్యాయులకు వార్నింగ్ ఇచ్చింది. 
 
ఇంకా హిందూ సంఘాల నిరసనలతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించడం జరిగింది. నేపియర్ రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో కొందరు చిన్నారులు నమాజ్ చేశారు. 
 
ఇది మార్గదర్శకాలకు వ్యతిరేకం. ఈ ఘటనను బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దినేష్ కటియార్ విచారించారని ఉపాధ్యాయులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments