7న ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (06:21 IST)
ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 7వతేదీన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.  జమ్మూ కశ్మీర్ 370, 35A ఆర్టికల్స్ ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించడంతో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఆర్టికల్370, 35A గురించి మోడీ మాట్లడనున్నట్లు సమాచారం.

ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలకు మోడీ ఫోన్ చేసి బిల్లుకు సపోర్ట్ చేయవలసిందిగా కొరారు. దీంతో ఆయా రాష్ట్రాల పార్టీలు బిల్లుకు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో జమ్మూ కశ్మీర్ బిల్లు పాస్ అవడం నల్లేరుమీద నడకగా మారింది.
 
 ఆర్టికల్ 370, 35Aని రద్దు చేయడం రాజ్యంగాన్ని కూని చేయడమేనని అన్నారు విపక్షనేత గులాం నబీ ఆజాద్. దీంతో పాటు సభను వాకౌట్ చేశారు కాంగ్రెస్ నేతలు. అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులో..  ఉమ్మడి జమ్మూ కశ్మీర్ ను… జమ్మూ కశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నారు.. దీంతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలితంగా, లడక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలితంగా అవనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments