Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ సమస్యపై శాశ్వత పరిష్కారం కనుగొనాలి.. మోడీ.. పెల్లెట్ గన్నులపై నిషేధం?

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్ని కాశ్మీర్ అంశంపై శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రతిపక్ష నేతలు మోడీని సోమవారం కలిసిన సందర్భం

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (17:14 IST)
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్ని కాశ్మీర్ అంశంపై శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రతిపక్ష నేతలు మోడీని సోమవారం కలిసిన సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. రాజ్యాంగానికి లోబడే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందన్నారు. కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
ఇకపోతే.. మోడీని కలిసిన సందర్భంగా ఒమర్ అబ్ధుల్లా పెల్లెట్ గన్నుల వినియోగంపై వెంటనే నిషేధం విధించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిని నెలకోల్పేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల వల్ల మన భారతీయులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 
 
ప్రాణాలు కోల్పోయిన వాళ్లు యువకులైనా, భద్రతా దళాలైనా, పోలీసులైనా వాళ్లంతా మనవాళ్లేనని చెప్పుకొచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజల వద్దకు వెళ్లాలని పేర్కొన్నారు. రాష్ట్రం నెలకొన్న పరిస్థితులపై మోడీకి రాష్ట్ర నేతలు వివరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments