Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహం వ్యాధిగ్రస్థులకు గుడ్ న్యూస్.. ఆ ధరలు తగ్గాయట

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (12:59 IST)
భారతదేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో దాదాపు తొమ్మిది శాతం మందికి టైప్-2 మధుమేహం ఉంది. కొన్ని పట్టణ ప్రాంతాలలో 11 శాతం దాటింది. 
 
అయితే మధుమేహం సహా వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగించే 45 రకాల మందులకు గరిష్ఠ చిల్లర ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) చేంజే చేసింది.
 
ప్రస్తుతం మార్కెట్‌లో 15 మాత్రలు ఉండే సిటాగ్లిప్టిన్‌ + మెట్‌ఫామిన్‌ ప్యాక్‌ను గరిష్ఠంగా రూ.345 వరకు అమ్ముతున్నాయి. అయితే వీటి ధరలను NPPA సవరించింది. 
 
2.5 ఎంజీ మాత్ర ధరను రూ.16.17, 5 ఎంజీ ట్యాబ్లెట్‌ ధరను రూ.25.33గా నిర్ణయించింది. టైప్‌-II మధుమేహంతో బాధపడుతున్న వారిలో 30 శాతం మందికి వైద్యులు సిటాగ్లిప్టిన్‌ లేదా లినాగ్లిప్టిన్‌ సిఫార్సు చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments