Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకూడదు.. ప్రకాష్ రాజ్

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (19:08 IST)
గుంటూరు కారంలో మూవీలో చివరిసారిగా కనిపించిన నటుడు ప్రకాష్ రాజ్, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని వెల్లడించారు. కోజికోడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పార్టీలు తన భావజాలం కోసం కాకుండా ప్రధాని మోదీని విమర్శించడం వల్లే తనపై ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.
 
ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రకాష్ రాజ్ ఎప్పుడూ గొంతు చించుకుంటారు. ఆయనకు మోదీ అంటే ఇష్టం లేదనే విషయం అందరికీ తెలుసు, ప్రతిసారీ సమస్య వచ్చిన ప్రతిసారీ ఎక్స్‌లో ఆయన #JustAsking సిరీస్‌ని చూశాం.
 
బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్, రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకూడదని ఉద్ఘాటించారు. అయితే, తనను సంప్రదించిన రాజకీయ పార్టీల పేర్లను వెల్లడించలేదు. అయితే ఒత్తిడి కారణంగా తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంచానని, మోడీ బాషర్ అని ముద్ర వేయకూడదని, ఆయన సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments