Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా సాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

Webdunia
గురువారం, 21 జులై 2022 (11:41 IST)
భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. పార్లమెంట్ భవనంలో సాగుతున్న ఈ ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత విజేతను ప్రకటిస్తారు. 
 
ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత ఎంపీల ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఆల్ఫాబెట్ ఆర్డరులో రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపు చేపడుతారు. మొత్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. అంటే సాయంత్రం 4 గంటల సమయంలో తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉంది. 
 
ఈ నెల 18వ తేదీన జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు పోటీపడుతున్నారు. వీరిలో ద్రౌపది ముర్ముకే అధిక విజయావకాశాలు ఉన్నాయి. కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగుస్తుంది. 25వ తేదీన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాధాభాయ్ సాంగ్ లో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments