Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమాభిక్షనా... ప్రసక్తేలేదు.. మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిగా తొలి మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఏడుగురిని మందిని సజీవ దహనం కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి దాఖలు చేసుకున్న మెర్సీ పిటిషన్‌ను ఆయన

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (12:21 IST)
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిగా తొలి మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఏడుగురిని మందిని సజీవ దహనం కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి దాఖలు చేసుకున్న మెర్సీ పిటిషన్‌ను ఆయన కొట్టిపారేశారు. దీంతో ఆ కసాయిని ఉరిశిక్షను అమలు చేయనున్నారు.
 
బీహార్ జిల్లాలోని వైశాలి జిల్లాలో 2006లో రఘోపూర్ బ్లాక్‌కు చెందిన విజేంద్ర మహతో, ఆయన కుటుంబ సభ్యులను అతి దారుణంగా హత్య చేసి సజీవదహనం చేశాడు. ఈకేసులో 2013లో జగత్‌ రాయ్‌ అనే వ్యక్తికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 
 
అయితే తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఈ యేడాది ఏప్రిల్‌ 23వ తేదీన జగత్‌ రాయ్‌ రాష్ట్రపతి కోవింద్‌కు విజ్ఞప్తి చేసుకున్నాడు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన రాష్ట్రపతి దాన్ని తిరస్కరించారు. దీంతో ఆ ముద్దాయికి త్వరలోనే ఉరిశిక్షను అమలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments