Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయం... రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కేస్తారో తెలుసా?

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కిస్తారన్నది చూస్తే... దేశంలో మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓ

Webdunia
గురువారం, 20 జులై 2017 (13:17 IST)
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కిస్తారన్నది చూస్తే... దేశంలో మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓటు హక్కు వుంది.
 
వీరిలో 99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటైన 32 పోలింగ్ స్టేషన్ల నుంచి తెచ్చిన బ్యాలెట్ బాక్సులన్నీ పార్లమెంటుకు చేరుకున్నాయి. వాటిని ఒక్కొక్కదాన్ని తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ సాయంత్రానికి ఫలితం వెల్లడవుతుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. ఎంతో కష్టపడ్డాను : ఐశ్వర్య రాజేష్

హరిహర వీరమల్లు తాజాఅప్ డేట్ - రాయల్ లుక్ లో నిధి అగర్వాల్

చిరంజీవికి విశ్వక్‌సేన్ లైలాకు లింకేమిటి?: లైలా రివ్యూ

అంచనాలకు మించి వసూళ్ళను రాబట్టిన రీ-రిలీజ్ మూవీలు

1000 వాలా చిత్రం టీం వర్క్ చాలా ముచ్చట వేసింది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments