Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయం... రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కేస్తారో తెలుసా?

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కిస్తారన్నది చూస్తే... దేశంలో మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓ

Webdunia
గురువారం, 20 జులై 2017 (13:17 IST)
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల ఓట్లు ఎలా లెక్కిస్తారన్నది చూస్తే... దేశంలో మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓటు హక్కు వుంది.
 
వీరిలో 99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటైన 32 పోలింగ్ స్టేషన్ల నుంచి తెచ్చిన బ్యాలెట్ బాక్సులన్నీ పార్లమెంటుకు చేరుకున్నాయి. వాటిని ఒక్కొక్కదాన్ని తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ సాయంత్రానికి ఫలితం వెల్లడవుతుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments