Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ధరల తగ్గింపుకు సన్నాహాలు

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (06:20 IST)
దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఉల్లిపాయల కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెలాఖరు కల్లా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నేతృత్వంలోని ఎంఎంటీసీ కంపెనీ టెండర్లు కూడా ఆహ్వానించింది. ఉల్లి కొరత తీవ్రంగా ఉండడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లిధర కిలో రూ.80 వరకు పలుకుతోంది.

పండుగల సీజన్ కావడంతో పాటు ఈ నెల చివరి వారంలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని పలు చోట్ల ఉపఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉల్లి ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments