Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్లోక్ నర్సు ఎంత పనిచేసింది.. డెంటిస్ట్ భార్యకు గర్భస్రావం అయ్యింది.. ఎలా?

ఓ డెంటిస్ట్ భార్యకే ఈ పరిస్థితి. నర్సు నిర్లక్ష్యం కారణంగా కవలపిల్లలు పుట్టి మరణించారు. 25వారాల గర్భం ధరించిన డెంటిస్ట్ భార్యకు నర్సు అబార్షన్ ఇవ్వంతో గర్భస్రావం అయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగర

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (12:36 IST)
ఓ డెంటిస్ట్ భార్యకే ఈ పరిస్థితి. నర్సు నిర్లక్ష్యం కారణంగా కవలపిల్లలు పుట్టి మరణించారు. 25వారాల గర్భం ధరించిన డెంటిస్ట్ భార్యకు నర్సు అబార్షన్ ఇవ్వంతో గర్భస్రావం అయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలోని జస్లోక్ ఆసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కుర్లా ప్రాంతానికి చెందిన డాక్టరు తరన్నుమ్ వాసిఫ్ ఖాన్ దంతవైద్యుడిగా పనిచేస్తున్నాడు. 
 
వాసిఫ్ ఖాన్ 25 వారాల గర్భవతి అయిన తన భార్యను చికిత్స కోసం జస్లోక్ ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే ఆ వైద్యశాలలో చేరడమే తన భార్యకు శాపమైందని డెంటిస్టు వాపోతున్నాడు. జస్లోక్ ఆసుపత్రి నర్సు తన భార్యకు మిసోప్రోస్ట్ మాత్ర బదులు గర్భం పోవడానికి మైక్రోగెస్ట్ మాత్ర ఇచ్చిందని వాసిఫ్ ఖాన్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
మరో రోగికి ఇవ్వాల్సిన మాత్రలను తన భార్యకు ఇచ్చినందువల్ల తన భార్యకు గర్భస్రావం అయి కవలపిల్లలు పుట్టి మరణించారని డాక్టరు వాసిఫ్ ఖాన్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జస్లోక్ ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే తన కవల పిల్లలు మరణించారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని ఖాన్ కోరారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం