Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా తిన్న గర్భిణీ మహిళతో పాటు గర్భస్థ కవలలు మృతి

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (18:16 IST)
పరోటా తిన్న గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అంతేగాకుండా ఆమె కడుపులోకి గర్భస్థ కవలలు సైతం మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, అరుప్పుకోట్టై సమీపంలోని వదువార్పట్టి అనే ప్రాంతంలో ఐదు నెలల గర్భిణీ మహిళ ఆనందతాయి పరోటా తిన్నట్లు తెలిసింది. 
 
కొద్దిసేపట్లోనే ఆమెకు కడుపులో నొప్పి ఏర్పడింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆనందతాయికి అప్పుడప్పుడు పరోటాలు తినే అలవాటుంది. 
 
భార్య అడిగిందని ఆనందతాయి భర్త.. రోడ్డు పక్కనున్న పరోటా కొనిపెట్టాడు. కానీ ఆ పరోటా తిన్న కాసేపటికే ఆమె అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చేరినా చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments