Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగుణిని చితకబాదిని జవాన్లు - వీడియో వైరల్

Webdunia
సోమవారం, 31 జులై 2023 (13:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియాలో సన్నింగ్ (26) అనే దివ్యాంగుణిని ప్రాంతీయ రక్షక్ దళానికి చెందిన ఇద్దరు జవాన్లు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన జరిగిన సమీపంలోని భవనం పైనుంచి ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. సచిన్ 2016లో జరిగిన రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. సిమ్ కార్డులు విక్రయిస్తూ, స్థానిక రెస్టారెంటులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 
 
శనివారం రాత్రి మూడు చక్రాలవాహనంపై ఇంటికి బయలుదేరిన సచిన్‌కు గుడికి సమీపంలో ఓ తాబేలు కనిపించింది. కిందకి దిగి, దాన్ని ఆలయ కొలనులో వదిలి తిరిగి వచ్చాడు. అక్కడ ప్రాంతీయ రక్షక్ దళ్ జవాన్లు ఇద్దరు కనిపించేసరికి నీళ్లు అడిగాడు. అంతే.. దుర్భాషలాడుతూ సచిన్‌ను వారిద్దరూ చావగొట్టారు. ఆ జవాన్లను రాజేంద్రమణి, అభిషేక్ సింగ్ గుర్తించి.. ఇద్దరినీ పూర్తిగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎస్పీ సంకల్పశర్మ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments