Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇవ్వండి : ప్రశాంత్ కిషోర్

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (17:07 IST)
కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించాలని జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారు. పార్టీలో సంస్థాగత సమస్యలను గుర్తించే నాయకత్వం అవసరమని, అందువల్ల పార్టీ పగ్గాలను ప్రియాంకకు అప్పగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
నిజానికి గత రెండు వారాలుగా ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు జరుపుతూ వచ్చారు. అదేసమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం కూడా సాగింది. కానీ అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ఆయన పార్టీలో చేరడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. 
 
నిజానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక హోదాను ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యూహాలను రూపొందించే సాధికారిక బృందంలో ఒక సభ్యుడిగా మాత్రమే ఉండాలన్న ప్రతిపాదనను చేయగా, దాన్ని ప్రశాంత్ కిషోర్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకంటే బాగా పార్టీలో సంస్థాగత సమస్యలు గుర్తించే వారికి పగ్గాలు అప్పగించాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments