Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ పార్టీపై పీకే ప్రకటనః 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (11:18 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు. రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ పీకే ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడతానని పీకే ప్రకటించారు. 
 
సాధ్యమైనంత మంది ప్రజలను తన పాదయాత్ర ద్వారా చేరుకుంటానని చెప్పారు. దీన్ని కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నంగా అభివర్ణించారు. 
 
బీహార్‌లో ఇప్పట్లో ఎన్నికలు లేవంటూ.. రాజకీయ పార్టీ అనేది ప్రస్తుతానికి  తన ప్రణాళికల్లో లేదని స్పష్టం చేశారు. "నేను జీరో నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి. స్వరాజ్యం అనే ఆలోచనతో రానున్న మూడు నాలుగేళ్లలో సాధ్యమైనంత మంది ప్రజలను కలుసుకోవాలి" అంటూ తన భవిష్యత్ ప్రణాళికను పీకే చెప్పకుండానే చెప్పేశారు. 
 
రాష్ట్రంలో ఏ పార్టీతోనూ కూటమి ఉండదని చెబుతూ.. ఆర్జేడీ, జేడీయూ పార్టీలపై విమర్శలు చేశారు. గత 15 ఏళ్లలో బీహార్‌కు ఒరిగిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో తనకు ఎటువంటి వ్యక్తిగత ఘర్షణ లేదన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments