Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగ్రహాలయ మ్యూజియంను ప్రారంభించిన ప్రధానమంత్రి

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (14:30 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సంగ్రాహాలయ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ మ్యూజియంను ప్రారంభించి తొలి టికెట్‌ను మోదీ కొనుగోలు చేశారు. కాగా, ఈ మ్యూజియాన్ని ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన 14 మంది ప్రధానులకు మోడీ అంకితమిచ్చారు. 
 
గత ప్రధానుల జీవిత కథలు, వివిధ సవాళ్లు ఎదురైనప్పుడు దేశాన్ని ఎలా నడిపించారో తెలియజేసేలా మ్యూజియాన్ని రూపొందించారు. 14 మంది ప్రధానుల గురించి అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ మ్యూజియాన్ని నిర్మించినట్లు తెలిపారు. 
 
ఈ మ్యూజియంలో తొలి దేశ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు, ఆయన సేవల సంబంధించి చిత్రాలున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి ఆయనకు లభించిన అనేక బహుమతులను తొలిసారిగా ప్రదర్శించారు.
 
అలాగే దేశ చరిత్ర, స్వాతంత్య్ర సంగ్రామం నాటి కథనాలు కూడా మ్యూజియంలో పొందుపరిచారు. పార్టీలకతీతంగా ప్రధానుల సహకారాన్ని గుర్తించడమే దీని ఉద్దేశమని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments