కర్ణాటక రైతులా మజాకా.. మొసలితో రోడ్డుపైకొచ్చారు..

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (16:22 IST)
కర్ణాటక రైతులు కరెంటు కోతలపై భగ్గుమంటూ.. ఏకంగా మొసలితో నిరసన చేపట్టడం తీవ్ర కలకలం రేపింది. తమకు కనీసం రోజుకు 5 గంటలు కూడా కరెంటు సరఫరా చెయ్యట్లేదని ఆగ్రహించిన రైతులు.. కరెంటు ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. 
 
రైతులు తమతోపాటూ.. పురుగు మందు డబ్బాలు, ఎండిపోయిన వరి మొక్కలను తీసుకొచ్చారు. పోలీసులు రైతులను రోడ్డుపై నుంచి పంపేయాలని ప్రయత్నించారు. 
 
దీంతో ఆగ్రహించిన రైతులు.. విజయాపూర్ జిల్లాలోని హెస్కామ్ కరెంటు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. కానీ పోలీసులు బలంగా అడ్డుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments