Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక రైతులా మజాకా.. మొసలితో రోడ్డుపైకొచ్చారు..

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (16:22 IST)
కర్ణాటక రైతులు కరెంటు కోతలపై భగ్గుమంటూ.. ఏకంగా మొసలితో నిరసన చేపట్టడం తీవ్ర కలకలం రేపింది. తమకు కనీసం రోజుకు 5 గంటలు కూడా కరెంటు సరఫరా చెయ్యట్లేదని ఆగ్రహించిన రైతులు.. కరెంటు ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. 
 
రైతులు తమతోపాటూ.. పురుగు మందు డబ్బాలు, ఎండిపోయిన వరి మొక్కలను తీసుకొచ్చారు. పోలీసులు రైతులను రోడ్డుపై నుంచి పంపేయాలని ప్రయత్నించారు. 
 
దీంతో ఆగ్రహించిన రైతులు.. విజయాపూర్ జిల్లాలోని హెస్కామ్ కరెంటు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. కానీ పోలీసులు బలంగా అడ్డుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments