Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 ఏళ్లకే ప్రముఖ యూట్యూబ్ రివ్యూయర్ అబ్రదీప్ కన్నుమూత, కారణం అదే

ఐవీఆర్
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (17:03 IST)
యాంగ్రీ రాంట్‌మన్ అని పాపులర్ అయిన ప్రముఖ యూట్యూబర్ అబ్రదీప్ సాహా 27 సంవత్సరాలకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గత నెలలో అతడికి పెద్ద శస్త్రచికిత్స జరిగిందని సమాచారం. ఇక అప్పట్నుంచి అతడు ఆసుపత్రిలో వుంటూ కోలుకునే క్రమంలో, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఏప్రిల్ 16వ తేదీన అతడు మరణించడానికి చెపుతున్నారు. ఐతే అతని మరణానికి ఖచ్చితమైన కారణం అధికారికంగా బహిర్గతం చేయనప్పటికీ, శస్త్రచికిత్స తర్వాత ఏర్పడిన సమస్యల కారణంగా, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయాడని అంటున్నారు.
 
యాంగ్రీ రాంట్‌మన్ క్రీడలపై, ముఖ్యంగా ఫుట్‌బాల్‌పై అతని కంటెంట్‌కు ప్రసిద్ధి చెందాడు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. ఫిబ్రవరి 19, 1996న జన్మించిన అతను కోల్‌కతాకు చెందినవాడు. యూట్యూబ్‌లో 481k సబ్‌స్క్రైబర్‌లను, ఇన్‌స్టాగ్రామ్‌లో 119k ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
 
అతని ఆకస్మిక మరణం అతని కుటుంబం, స్నేహితులు, అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సంతాపం వెల్లువెత్తుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments