Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లధనం వేరు... నల్ల ధనఖాతా వేరు : వైకాపా ఎంపీ పొంగులేటి!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (09:44 IST)
నల్లధనం వేరు.. నల్లధన ఖాతాలు వేరని తెలంగాణ ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లధనంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లధనం, విదేశీ ఖాతాలు వేరన్న విషయం గుర్తించాలని సూచించారు. 1998-2008 మధ్య పదేళ్ల కాలంలో 30 లక్షల కోట్ల రూపాయల ధనం దేశం దాటిపోయిందన్నారు. 
 
ఈ ధనం మొత్తం పన్నుల వ్యవస్థ సరళంగా ఉన్న సైప్రస్, స్విట్జర్లాండ్ దేశాలకు తరలిపోయిందని ఆయన వివరించారు. మన ఆర్థిక విధానాలను సరళీకృతం చేసుకుంటే నల్లధనం దేశాలు దాటకుండా చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు విదేశాలతో చర్చలు, సంప్రదింపులు జరపాలని, ఇందుకోసం అవసరమైతే సరికొత్త ఒప్పందాలు, చట్టాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments