Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 14 సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 144 జారీ.. ఎక్కడ?

Webdunia
గురువారం, 11 మే 2023 (22:59 IST)
144
కర్ణాటకలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. మంగళూరులోని మూడుశెట్టె ప్రాంతంలో పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఒక పోలీసు సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ ఘర్షణ తర్వాత, నగరంలో కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఐదు పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతంలో సెక్షన్ 144 జారీ చేయబడింది. మే 14 సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధాజ్ఞ అమలులో ఉంటుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments