Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20లక్షల లంచం తీసుకున్న ఈడీ అధికారి.. మదురైలో అరెస్ట్

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (13:00 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి నుంచి 20 లక్షల రూపాయల లంచం తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిని మదురైలో పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 విచారణలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాలు, అధికారుల నివాసాల్లో కూడా పోలీసు అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో పలు కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కాయి. 
 
కాగా, తమిళనాడులో ‘ఈడీ’ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి. అరెస్టు చేసిన అధికారి అంకిత్ తివారీగా గుర్తించబడ్డారు. డిసెంబర్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments