Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20లక్షల లంచం తీసుకున్న ఈడీ అధికారి.. మదురైలో అరెస్ట్

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (13:00 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి నుంచి 20 లక్షల రూపాయల లంచం తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిని మదురైలో పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 విచారణలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాలు, అధికారుల నివాసాల్లో కూడా పోలీసు అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో పలు కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కాయి. 
 
కాగా, తమిళనాడులో ‘ఈడీ’ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి. అరెస్టు చేసిన అధికారి అంకిత్ తివారీగా గుర్తించబడ్డారు. డిసెంబర్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments