Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20లక్షల లంచం తీసుకున్న ఈడీ అధికారి.. మదురైలో అరెస్ట్

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (13:00 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి నుంచి 20 లక్షల రూపాయల లంచం తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిని మదురైలో పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 విచారణలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాలు, అధికారుల నివాసాల్లో కూడా పోలీసు అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో పలు కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కాయి. 
 
కాగా, తమిళనాడులో ‘ఈడీ’ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి. అరెస్టు చేసిన అధికారి అంకిత్ తివారీగా గుర్తించబడ్డారు. డిసెంబర్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments