Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో పోలీస్ అరెస్టు - ప్రజల సంబరాలు(వీడియో)

తమిళనాడులో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కడలూరు జిల్లా విరుదాచలంకు సమీపంలోని మంగళం పేట్టయ్ పోలీస్టేషనులో సిఐగా పనిచేస్తున్న తమిళ్ మారన్ 50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సిఐను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకోవడంతో మంగళం

Webdunia
గురువారం, 27 జులై 2017 (22:23 IST)
తమిళనాడులో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కడలూరు జిల్లా విరుదాచలంకు సమీపంలోని మంగళం పేట్టయ్ పోలీస్టేషనులో సిఐగా పనిచేస్తున్న తమిళ్ మారన్ 50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సిఐను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకోవడంతో మంగళం పేట్టయ్ ప్రాంతానికి చెందిన ప్రజలు పోలీస్టేషన్ ముందు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి డ్యాన్సులు వేశారు. అంతటితో ఆగలేదు.. స్టేషన్ లోని మిగిలిన సిబ్బందికి స్వీట్లు కూడా పంచారు.
 
గతంలో ప్రతి కేసుకు సంబంధించి సిఐగా ఉన్న తమిళ్ మారన్ లంచం తీసుకుంటే తప్ప పనిచేసేవారు కాదని, దాంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తించేవారని అక్కడి ప్రాంత వాసులు చెబుతున్నారు. సిఐని అరెస్టు చేసిన తరువాత మంగళం పేట్టయ్ వాసులు చేసుకున్న సంబరాలు చూసిన పొరుగున వున్న గ్రామాల ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments