Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి... 13 మంది అరెస్టు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (11:25 IST)
ఇటీవల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్లదాడి చేసిన కేసులో ఆ రాష్ట్ర పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ వెల్లడించారు. 
 
వాస్తవానికి గయాలో సీఎం నితీశ్ కుమార్ సోమవారం పర్యటించాల్సివుంది. దీంతో ఆదివారం సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే, కొందరు యువకులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గయా హైవేపై ధర్నాకు దిగారు. ఆ సమయంలోనే సీఎం కాన్వాయ్ కార్లు అటుగా రావడంతో ఆందోళనకారులు ఆ కార్లపై రాళ్లదాడి చేశారు. 
 
అయితే, ఈ రాళ్ళదాడి సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అయినప్పటికీ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి 13 మంది నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments