Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి... 13 మంది అరెస్టు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (11:25 IST)
ఇటీవల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్లదాడి చేసిన కేసులో ఆ రాష్ట్ర పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ వెల్లడించారు. 
 
వాస్తవానికి గయాలో సీఎం నితీశ్ కుమార్ సోమవారం పర్యటించాల్సివుంది. దీంతో ఆదివారం సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే, కొందరు యువకులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గయా హైవేపై ధర్నాకు దిగారు. ఆ సమయంలోనే సీఎం కాన్వాయ్ కార్లు అటుగా రావడంతో ఆందోళనకారులు ఆ కార్లపై రాళ్లదాడి చేశారు. 
 
అయితే, ఈ రాళ్ళదాడి సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అయినప్పటికీ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి 13 మంది నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments