Webdunia - Bharat's app for daily news and videos

Install App

దడపుట్టిస్తున్న 'ఒమిక్రాన్' : ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక భేటీ

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (11:02 IST)
ప్రపంచాన్ని మరోమారు కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన బి.1.1.529 వణికిస్తోంది. ఈ వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్ సంస్థ ఒమిక్రాన్ అనే పేరును ఖరారు చేసింది. ఈ వేరియంట్ ఆఫ్రికా దేశాలను భయపెడుతోంది. దీంతో ఈ దేశాలపై ప్రపంచ దేశాలు ట్రావెన్ బ్యాన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 
 
ఇందులో ఒమిక్రాన్ వేరియంట్‌పై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఈ వేరియంట్‌లో 32 మ్యుూటేషన్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా, కరోనా వైరస్ వచ్చిన వారికి కూడా ఇది సోకుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో ఈ వేరియంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments