Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మెట్రో రైల్‌లో నరేంద్ర మోడీ.. ఎంతో ఎంజాయ్ చేశా!

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (11:32 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఆయన తన కార్లు, కాన్వాయ్, భద్రతా సిబ్బందిని పక్కనబెట్టి ఢిల్లీ మెట్రో రైలులో ధౌలా కువాన్ నుంచి ద్వారక వరకు ప్రయాణించారు. 
 
దానిపై ట్విట్టర్ లో మోదీ స్పందిస్తూ, "మెట్రో రైలులో ప్రయాణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఢిల్లీ మెట్రోకు కృతజ్ఞతలు. శ్రీధరన్ జీకు (మెట్రో రూపకర్త) కూడా ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు. 
 
దేశ ప్రధానులుగా ఇప్పటి వరకు పని చేసిన ప్రధానమంత్రులంతా ఒక ఎత్తు అయితే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు.  ప్రతి విషయంలోనూ స్వేచ్ఛగా, బహిరంగంగా స్పందిస్తారు. అంతేకాదు ప్రజలతో ఎప్పుడూ మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 
 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments