Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఆశీర్వాదం తీసుకున్న మోడీ.. కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. తన పుట్టిన రోజును ఆడంబరాలకు పోకుండా జరుపుకున్నారు. పుట్టిన రోజు నేపథ్యంలో మోడీ శుక్రవారం రాత్రి అహ్మదాబాద్‌‌లోని 97 యేళ్ళ కన్నతల్లి హీరాబా నివాసా

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (10:22 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. తన పుట్టిన రోజును ఆడంబరాలకు పోకుండా జరుపుకున్నారు. పుట్టిన రోజు నేపథ్యంలో మోడీ శుక్రవారం రాత్రి అహ్మదాబాద్‌‌లోని 97 యేళ్ళ కన్నతల్లి హీరాబా నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన తన కుటుంబ సభ్యులతో 30 నిమిషాల పాటు గడిపారు. 
 
కుమారుడిని ఆమె మనసారా ఆశీర్వదించారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్ కోహ్లీ, సీఎం విజయరూపానీ, బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ నేరుగా ప్రధాని మోడీని కలసి శుభాకాంక్షలు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments