Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పోలీస్ స్టేషన్‌ను ఊడ్చి క్లీన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ!!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (14:08 IST)
గురువారం ఉదయం స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళుతున్న సమయంలో ఢిల్లీ నగరంలోని మందిర్ మర్గ్ పోలీస్ స్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే, ఆ సమయంలో అక్కడ ఉండాల్సిన పోలీసు అధికారుల్లో ఒక్కరు కూడా లేరు. 
 
ఎక్కడికెళ్లారని ఆరా తీస్తే, సమీపంలోని వాల్మీకి సదన్ వద్ద ప్రధాని పర్యటన బందోబస్తులో ఉన్నారని సమాధానమొచ్చింది. చేసేదేముంది, అక్కడే చీపురు పట్టిన ప్రధాని, పోలీస్ స్టేషన్‌ను ఊడ్చారు. 
 
పోలీస్ స్టేషన్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి పోలీసు సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా వాల్మీకి సదన్‌కు వెళ్లారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments