Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ' పార్థీవ దేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అశ్రు నివాళి... శశికళకు ఓదార్పు

తమిళనాడు ప్రజలను శోక సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ముఖ్యమంత్రి జయలలిత భౌతిక కాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మంగళవారం నాడు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ప్రధాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు క

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2016 (14:03 IST)
తమిళనాడు ప్రజలను శోక సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ముఖ్యమంత్రి జయలలిత భౌతిక కాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మంగళవారం నాడు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ప్రధాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కడసారి వీడ్కోలు పలికారు. జయ భౌతిక కాయాన్ని చూసి ఆయన కళ్లు చమర్చాయి.
 
ప్రధానమంత్రి మోదీ వెంట కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావులు ఉన్నారు. కొత్తగా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళలను మోదీ ఓదార్చారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హాజరవుతారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments