Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబర్మతి తీరాన చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ విందు

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (22:35 IST)
గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సందర్శించారు. సతీసమేతంగా మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన జిన్ పింగ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబర్మతీ ఆశ్రమంలో బుధవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో చైనా అధ్యక్షుడు ఆయన సతీమణి ప్రధాని పాల్గొన్నారు. సబర్మతీ తీరాన ప్రధాని ఇచ్చిన ప్రత్యేక విందులో జిన్ పింగ్ పాల్గొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments