Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాది గడిచినా ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ : మోడీ ఫైర్

Webdunia
గురువారం, 28 మే 2015 (18:00 IST)
గత యేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోలేదని అందుకే తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. తన సర్కారు యేడాది పాలన పూర్తి చేసుకోవడంపై ఆయన స్పందిస్తూ... ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని, ఏడాది గడచినా కాంగ్రెస్ వాళ్లు ఆ పరాభవాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 
 
ప్రజలు వారిని శిక్షించారని అన్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారని భావించామని, కానీ, అలాంటిదేమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమని విపక్షాలు విమర్శిస్తుండటంపై ఆయన స్పందనను కోరగా... కార్పొరేట్ వర్గాలేమో తమకు సర్కారు నుంచి ఏమీ సాయం అందడం లేదని వాపోతున్నాయని సమాధానమిచ్చారు. దేశ సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయని స్పష్టం చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments