Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా కుట్రలకు అడ్డుకట్టే లక్ష్యంగా జపాన్‌లో జీ7 సదస్సు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (14:28 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్ పర్యటనకు వెళుతున్నారు. డ్రాగన్ కంట్రీ చైనా కుట్రలను అడ్డుకోవడమే లక్ష్యంగా క్వాడ్ సస్థ సమావేశం భేటీ జపాన్ వేదికగా జీ7 సదస్సు జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఆయన జపాన్ వెళ్లనున్నారు.  
 
ఇందుకోసం ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జపాన్ వేదికగా శిఖరాగ్ర సదస్సు జరుగనుది. జపాన్ ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే జీ7 దేశాల అధిపతులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. 
 
ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు, ఆహారం, ఎరువులు, ఇంధన భద్రత, ఆరోగ్యం, లింగ సమానత్వం, వాతావరణ మార్పుల తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments