Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో వాద్ నగర్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (12:43 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మించిన స్థలం వాద్ నగర్. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇపుడు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఈ ప్రాంతానికి చోటుదక్కింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఈ ప్రదేశం చేరిపోయినట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.ఐ) వెల్లడించింది. తాజాగా ఎంపిక చేసిన ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో వాద్ నగర్‌తో పాటు మొతెరాలోని సూర్య దేవాలయం, త్రిపురలోని ఉనకోటి (రాతి శిల్పాలు) సైతం ప్రత్యేక గుర్తింపు పొందాయి. 
 
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన యునెస్కో... అన్ని రకాలుగా పరిశీలించిన మీదట తగిన అర్హతలున్న వాటికి ఈ జాబితాలో చోటుకల్పించింది. సాంస్కృతిక, చారిత్రకంగా తగిన అర్హతలు ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటుంది. భారత్‌లోని మరిన్ని స్మారక చిహ్నాలు, ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపద జాబితా కోసం గుర్తించడంతో ఎన్.ఎస్.ఐ కృషి చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments