Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలు.. మీ నియోజకవర్గాల్లో వారం రోజులు ఉండాల్సిందే : నరేంద్ర మోడీ

Webdunia
మంగళవారం, 10 మే 2016 (14:53 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సూచన చేశారు. ఆయన సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 26వ తేదీతో రెండేళ్లు అవుతున్న తరుణంలో ఈ సలహా చేశారు. పార్లమెంటేరియన్లు తమ తమ నియోజకవర్గాల్లో కనీసం వారం రోజుల పాటు గడపాలని.. అక్కడి సమస్యలు తెలుసుకోవాలని కోరారు.
 
కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా మోడీ భాజపా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసినట్టు సమాచారం. అలాగే ఏడు రోజుల పాటు తమ తమ నియోజకవర్గాల్లో ఉండి రాత్రి కూడా అక్కడే బస చేసి సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు మరింత దగ్గరవ్వాలని కోరారు.
 
అలాగే, తాను ప్రధాని అయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన అన్ని రకాల పథకాలను ప్రజలకు వివరిస్తూ.. వారికి మరింత చేరువయ్యేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments