Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైఫ్ ‌స్టైల్ మారడం వల్లే వ్యాధులు : ప్రధాని నరేంద్ర మోడీ

మారుతున్న సమాజంతో పాటు లైఫ్ స్టైల్ మారడం వల్లే వ్యాధులు వస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని ధర్మస్థల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంజునాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (16:32 IST)
మారుతున్న సమాజంతో పాటు లైఫ్ స్టైల్ మారడం వల్లే వ్యాధులు వస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని ధర్మస్థల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంజునాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు జీవితకాలం చివర్‌లో వచ్చే వ్యాధులు ఇప్పుడు చిన్నపిల్లలకు రావడం బాధ కలిగిస్తోందన్నారు. దీనికి లైఫ్ స్టైల్ మారడమే కారణమన్న మోడీ… వ్యాయామంపై దృష్టి పెట్టాలన్నారు. యంగ్ ఇండియాకు యోగా ఉపయోగపడుతుందన్నారు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్‌ను మోడీ అభినందించారు. 
 
అలాగే, వచ్చే 2022కల్లా ప్రతీ రైతు యూరియా వాడకాన్ని 50 శాతం తగ్గించుకునేలా పని చేయాలని ఆయన కోరారు. యూరియా వాడకం తగ్గిస్తే… దిగుబడిలో ఎలాంటి మార్పు ఉండదని… భూమి కూడా… సారం కోల్పోకుండా ఉంటుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments