Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి : ప్రధాని మోడీ పిలుపు

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (10:45 IST)
జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీ రాజ్‌ఘాట్‌ వద్ద ఉన్న గాంధీ సమాధికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛాన్ని ఉంచి ఆయన కొద్దిసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు సైతం గాంధీ సమాధికి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. బాపు సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ గాంధీ జయంతి మరింత ప్రత్యేకమని, ఎందుకంటే భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటుందని గుర్తుచేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఖాదీ, చేనేత వస్త్రాలనే కొనుగోలు చేయాలన ఆయన పిలుపునిచ్చారు. తద్వారా గాంధీకి ఘన నివాళులు అర్పించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments