Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి : ప్రధాని మోడీ పిలుపు

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (10:45 IST)
జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీ రాజ్‌ఘాట్‌ వద్ద ఉన్న గాంధీ సమాధికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛాన్ని ఉంచి ఆయన కొద్దిసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు సైతం గాంధీ సమాధికి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. బాపు సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ గాంధీ జయంతి మరింత ప్రత్యేకమని, ఎందుకంటే భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటుందని గుర్తుచేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఖాదీ, చేనేత వస్త్రాలనే కొనుగోలు చేయాలన ఆయన పిలుపునిచ్చారు. తద్వారా గాంధీకి ఘన నివాళులు అర్పించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments