Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకున్న ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (14:19 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకున్నారు. తన ప్రొఫైల్ పిక్‌గా జాతీయ పతాకాన్ని పెట్టుకున్నారు. ఆగస్టు 2వ తేదీన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుక. అందువల్ల ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం వరకు త్రివర్ణ పతకాన్ని ప్రొపైల్ పిక్‌గా పెట్టుకోవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఈ పిలుపు మేరకు ఆయన తొలుత తన ప్రొఫైల్ పిక్‌ను మంగళవారం ఉదయం మార్చారు. 
 
కాగా, "ఆజాదీకా అమృత్ మహోత్సవం" జరుపుకుంటున్న వేళ యూవత్ దేశం హర్ ఘర్ తిరంగా కోసం సిద్ధంగా ఉంది. భారత త్రివర్ణ పతాకాన్ని సంబరంగా జరుపుకునేందుకు సమిష్టి చర్యలు అవసరం. నా సోషల్ మీడియా పేజీల్లో డీపీని మార్చాను. మీరు కూడా అదే పని చేయాలి" అని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర హోం మంత్రి అమిత షా, బీజేపీ చీఫ్ జీపీ నడ్డాలు తమ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. అలాగే, కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు, నేతలు కూడా తమ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments