Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ వల్లే మేం ప్రశాంతంగా నిద్రపోతున్నాం.. మాటిచ్చా... నిలబెట్టుకున్నా: మోడీ

సరిహద్దుల్లో రేయింబవుళ్లు కాపలా కాస్తున్న సైన్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. మీ వల్లే మేం ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు చెప్పారు. దీపావళి సంబరాలను ఆయన సైనికులతో కలిసి జరుపుకున

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (15:54 IST)
సరిహద్దుల్లో రేయింబవుళ్లు కాపలా కాస్తున్న సైన్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. మీ వల్లే మేం ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు చెప్పారు. దీపావళి సంబరాలను ఆయన సైనికులతో కలిసి జరుపుకున్నారు. 
 
ఇందులోభాగంగా హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా సుమ్‌డౌలో ఐటీబీపీ, భారత ఆర్మీ జవాన్లను, డోగ్రా స్కౌట్స్‌ను కలుసుకున్నారు. సైనికులకు స్వీట్లు తినిపించారు. జవాన్లు కూడా ప్రధానికి స్వీట్లు తినిపించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సైన్యం వల్లనే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని చెప్పారు. దేశం అంతా సైన్యం వెంటే ఉందని, దీపావళి సందర్భంగా దేశ ప్రజలంతా సైనికులకు మద్దతుగా దీపాలు వెలిగిస్తున్నారని మోడీ చెప్పారు.
 
ఇకపోతే.. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై సైనికులకు మాటిచ్చి నిలబెట్టుకున్నానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు 500 కోట్ల రూపాయలుగా అంచనా వేశాయని, తాను రంగంలోకి దిగాక 10 వేల కోట్ల రూపాయలని తేలినా వెనుకంజ వేయలేదని చెప్పారు. సైనికుల కోసం ఏమైనా చేయాలనుకున్న తన ఆకాంక్ష నెరవేర్చానని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments