Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని ఉజ్వల యోజన పథకం ఆవిష్కరణ: 5కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు

Webdunia
ఆదివారం, 1 మే 2016 (18:39 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (మే 1) ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా ఐదు కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బాలియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ పాల్గొని ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు ప్రధాని చేతుల మీదుగా గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేశారు.
 
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి తోడ్పడుతున్న కార్మికులందరికీ వందనాలంటూ ప్రసంగం మొదలెట్టారు. కార్మికులంతా తరలిరండి.. ప్రపంచాన్ని ఐక్యం చేద్దామని కొత్త నినాదంతో మోడీ పిలుపునిచ్చారు. 
 
బాలియా ప్రజలు తమ జీవితాన్ని దేశానికి అంకింతం చేశారు. గొప్ప పోరాటయోధుడైన మంగల్‌పాండేను బాలియా.. దేశానికిచ్చిందని గుర్తు చేశారు. పేదల కోసమే అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పేదల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని మోడీ చెప్పారు. ఇదే విషయాన్ని పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో తన మొదటి ప్రసంగంలోనే చెప్పాననే విషయాన్ని గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments